Tuesday, August 16, 2016

ఉదయాన్నే ఉప్పు నీరు తాగడంవలన కలిగే గొప్ప ప్రయోజనాలు

మనం ప్రతి రోజు ఉపయోగించే వాటిలో ముఖ్యమైనది ఉప్పు .ఉప్పు లేకపోతే కూరలు రుచికరంగా ఉండవు. మన శరీరానికి ఉప్పు లేకపోయినా ,అధికంగా ఉన్నా రెండు ఇబ్బందే కాని ఈ మధ్య చేసిన అధ్యయనాలు ఉప్పు నీరు తీస్కోవటం వల్ల ఉన్న లాభలు గురించి మరిన్నీ ఆశక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
మనలో చాల మందికి ఉన్న ఆరోగ్య సమస్యలు సరిగ్గా నిద్ర రాకపోవటం , ఎక్కువగా బరువు ఉండటం , మధుమేహ వ్యాది ఈ  ఇబ్బందులు ఎదుర్కుంటున్న వాళ్లకు ఊరట కలిగించే విషయాలు మీరే చూడండి.
  1. రోజు ఉదయాన్నే పరగడుపున ఉప్పు నీరు తీసుకోవడం వలన మన నోటిలో ఉండే లాలాజల గ్రంది సమర్దవంతముగా పనిచేస్తుంది. దీని వలన ఆహారం తొందరగా జీర్ణం అవుతుంది.
  2. ఉప్పు నీరు లో కాల్షియం అత్యదికంగా ఉంటుంది .కాల్షియం మన ఎముకలను దృడంగా ఉంచుతుంది.
  3. ఉప్పు నీరు లో సల్ఫర్ మరియు క్రోమియం అత్యదికంగా ఉంటుంది. దీని వలన మన చర్మానికి మంచి నిగారింపు వస్తుంది. శరీరాన్నిశుబ్రంగ ఆరోగ్యంగా ఉంచుతుంది .
  4. ఉప్పు నీరు అత్యదిక ఒత్తిడిని బాగా తగ్గిస్తుంది . ఒత్తిడిని కలిగించే కోర్టిసోల్, అడ్రెనలైన్ హార్మోన్స్ ని నియంత్రించి చక్కని నిద్ర వచ్చేలా చేస్తుంది.
  5. ఉప్పు నీరు లో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ మన శరీరంలో ఉన్న బ్యాక్టీరియాను, మలినాలను బయటకు పంపడంలో చాల శక్తివంతంగా పనిచేస్తుంది .
  6. పరగడుపున ఉప్పు నీరు సేవించడం వలన శరీరానికి అవసరమయ్యే  ముఖ్యమైన పోషకాలు లభిస్తాయి . అంతే కాకుండా ఎక్కువ బరువు పెరగకుండా నియంత్రిస్తుంది.
  7. మన దినచర్యలో ప్రతి రోజు ఉప్పు నీరు తీస్కోవటం వలన ఎసిడిటీని నియంత్రిస్తుంది.
చిటికెడంత ఉప్పుతో ఎన్నో ఆరోగ్యకరమైన ఉపయోగాలు పొందవచ్చని తెలుసుకొని,దానిని అవలంబించి, నలుగురు ఆచరించేలా తెలియపరచండి.