Friday, July 14, 2017

ఇలా చేస్తే రక్తంలో కొవ్వు చేరదు

వెల్లుల్లి నిమ్మరసం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాల కలవు .మనం చాలావరకు వీటిని వంటల్లో మసాలా కోసమో మంచి రుచి వచ్చేందుకో వాడుతాము కని ఈ రెండు కలిపితే శరీరానికి అనేక ప్రయోజనాల కలుగుతాయని మాత్రం చాలా మందికి తెలియదు, వీటివలన రక్తనాళాల్లో ఎక్కువగ పేరుకుపోయిన క్రొవ్వును కరిగించవచ్చు.ఫార్మా కంపెనీలు తయారు చేసె మందుల్లో వీటికి విరివిగ వాడుతారు .వీటిని వాడి రసాయనిక చర్య జరిపించి మందులు తయారు చేస్తారు ఆ మందులనే గుండె జేబులకు వాడుతారు .

ఇలా రసాయనిక చర్యతో తయారయిన మందులు వాడేకంటే సహజ సిద్ధంగా ఈ రెంటిని కలుపుకుని తాగితే రక్తనాళాలలో పేరుకుపోయింది కొలెస్ట్రాల్ ను ఈజీ గా కరిగించుకోవచ్చు దీంతో గుండెకు రక్తసరఫరా మెరుగుపడుతుంది తద్వరా హార్ట్ స్ట్రోక్ ప్రమాదం ను తగ్గించుకొని దీర్ఘాయువు పొందవచ్చు .ఇప్పటికే గుండె జబ్బులు ఉన్నవారు మందుల వాడుతూ ఈ మిశ్రమాన్ని త్రాగితే భవిష్యత్తులో మరింత తీవ్రమైన గుండె జబ్బుల ప్రభావం నుండి బయటపడవచ్చు .హార్ట్ ప్రాబ్లెమ్ లేని వారు తాగితే భవిష్యత్తులో ఇంకా గుండె సమస్యలు రావు .అధికబరువుతో బాధపడేవారు గుండె జబ్బులనుండి బయటపడడానికి ఈ మిశ్రమం రోజూ తీసుకొవడం మంచిదని ఆరోగ్య నిపుణుల సలహ.

ఈ మిశ్రమం తయారీకి 30 వెల్లులి రెబ్బలు ఆరు నిమ్మకాయలు తీసుకొవాలి .నిమ్మకాయలు కోసి రసం తీసుకొవాలి ,వెల్లులి పొట్టు తీసుకుని ముక్కలు ముక్కలుగా చేసుకొని ఈ రెండింటిని మిక్సీలో వేసి కొన్ని నీల్లు పొసి మిక్సి పట్టుకోవాలి .ఈ మిశ్రమానికి 2 లీటర్ల నీల్లు పోసి 5 నుంచి 10 నిమిషాలవరకు వేడి చేయాలి తరువాత దాన్ని వడపోసి ఒక గాజు సీసాలో పోసి ఫ్రిడ్జిలో భద్రపరచుకోవాలి. ఈ మిశ్రమాన్ని ప్రతిరోజు 5ml చొప్పున పరగడుపున త్రాగాలి ఇలా మూడు వారాలు క్రమం తప్పకుండ త్రాగాలి .తిరిగి వారం రోజులు గ్యాప్ ఇవ్వాలి .తిరిగి మల్లి మూడు వారాలు తాగాలి ఇలా ప్రతి ఆరు నెలలకు ఒకసారి చేస్తే చాలు గుండెకు రక్తాన్ని పంప్ చేసే నాళాల్లో క్రొవ్వు కరిగిపోయి ఫ్రీ అవుతాయి ఇంకా ఏ గుండె జాబులు దరిచేరకుండా ఆరోగ్యంగా ఉండవచ్చు

Thursday, July 13, 2017

“దిండు” కింద “వెల్లుల్లి” పెట్టుకొని పడుకుంది..!

వెల్లుల్లి… దీన్ని వాడ‌డం వ‌ల్ల క‌లిగే ఉపయోగాల గురించి ఇప్ప‌టికే ఎన్నో సార్లు చ‌దివాం. తెలుసుకున్నాం. మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మైన ఎన్నో ర‌కాల కీల‌క పోష‌కాలు ఇందులో ఉన్నాయి. స‌హ‌జ సిద్ధ‌మైన యాంటీ బ‌యోటిక్‌, యాంటీ ఫంగ‌ల్‌, యాంటీ వైర‌ల్‌, యాంటీ మైక్రోబియ‌ల్ ల‌క్ష‌ణాలు వెల్లుల్లిలో ఉన్నాయి. ఇవే కాదు, ఇంకా ఎన్నో ఉప‌యోగాలు వెల్లుల్లిని వాడ‌డం వల్ల మ‌న‌కు క‌లుగుతాయి. అయితే ఇప్పుడు చెప్ప‌బోయేది కూడా దానికి చెందిన మ‌రో ఉప‌యోగ‌మే. ఇక‌ ఇందులో విశేష‌మేమింటే వెల్లుల్లిని మీరు తినాల్సిన ప‌నిలేదు. అవును, దాన్ని తిన‌కుండానే, దాని వ‌ల్ల క‌లిగే లాభాల‌ను మీరు ఎంచ‌క్కా పొంద‌వ‌చ్చు. అదెలాగంటే…
ఒక వెల్లుల్లి రేకును తీసుకుని మీరు నిద్రించే దిండు కింద పెట్టుకోండి. అంతే చాలు. దాంతో కింద చెప్పిన ఉప‌యోగాలు క‌లుగుతాయి.

1. వెల్లుల్లి రేకును దిండు కింద పెట్టుకుని నిద్రించ‌డం వ‌ల్ల అందులో ఉండే వేడి, అరోమా గుణాలు మెద‌డులోని ప‌లు ప్రాంతాల‌ను ఉత్తేజితం చేస్తాయి. దీంతో నిద్ర‌లేమి దూర‌మ‌వుతుంది. రోజూ దిండు కింద ఓ వెల్లుల్లి రేకుని పెట్టుకుని ప‌డుకుంటే దాంతో మీకు నిద్ర బాగా వ‌స్తుంది. నిద్ర‌లేమి స‌మ‌స్య ఉండ‌దు.

2. జ‌లుబు, ద‌గ్గు వంటి శ్వాస కోశ స‌మ‌స్య‌లు ఉన్న‌వారు దిండు కింద ఓ వెల్లుల్లిని పెట్టుకుని నిద్రిస్తే చాలు. వెంట‌నే ఆయా స‌మ‌స్య‌ల నుంచి ఉప‌శ‌మ‌నం క‌లుగుతుంది.

3. గుండె సంబంధ వ్యాధులు దూర‌మ‌వుతాయి. ర‌క్త‌నాళాల్లో ఉన్న అడ్డంకులు తొల‌గిపోతాయి. ర‌క్తం శుభ్ర‌మ‌వుతుంది.

4. లివ‌ర్ చ‌క్క‌గా ప‌నిచేస్తుంది. అన్ని ర‌కాల లివ‌ర్ వ్యాధులు పోతాయి.

5. వెంట్రుక‌ల‌కు పోష‌ణ స‌రిగ్గా అందుతుంది. జుట్టు ఒత్తుగా, దృఢంగా పెరుగుతుంది. బ‌ట్ట‌త‌ల స‌మ‌స్య తొల‌గిపోతుంది.

6. హార్మ‌న్ స‌మ‌స్య‌లు దూర‌మ‌వుతాయి. జీవ‌క్రియ‌లు స‌క్రమంగా జ‌రుగుతాయి.

రాత్రి వేడి నీళ్లలో ఈ పొడి కలుపుకుని తాగితే 3 నెలల్లో వేస్ట్ కొవ్వు మొత్తం కరిగి బరువు తగ్గిపోతారు

మీకు ఎటువంటి ఆరోగ్యసమస్యలు ఉన్నా వాటన్నిటికీ సర్వరోగ నివారిణి ఆయుర్వేదంలో ఉంటుంది .దీనిని మనమే స్వయంగా ఇంట్లో తయారు చేసుకోవచ్చు దానికి కావలసిన పదార్థాలు ఏమిటో చుద్దాం.  250 గ్రా మెంతులు, 100 గ్రా వాము, 50 గ్రా నల్ల జీలకర్ర ఈ మూడింటిని తీసుకుని వీటితో రాళ్లు, మట్టి, దుమ్ము లేకుండా శుభ్రం చేసుకోవాలి. తరువాత వోక్స్ బాన్ని తీసుకుని ఈ మూడింటికి వేరు వేరుగా వేయించుకోవాలి .ఇప్పుడు ఈ మూడింటికి కలిపి మిక్సి పట్టుకోవాలి. ఇలా చేసుకున్న పొడిని ఒక గాజు సీసాలో గాలి పోకుండా మూత గట్టిగ పెట్టి భద్రపరచుకోవాలి.

ఈ మిశ్రమాన్ని ప్రతిరోజు రాత్రి భోజనము తరువాత ఒకగ్లాస్ వేడినీళ్లల్లో ఒక స్పూన్ కలుపుకుని త్రాగాలి. ఇది తాగిన తరువాత ఎలాంటి ఆహారము తీసుకోకూడదు. రోజు కనుక ఇలా తాగితె శరీరములో పేరుకుపోయినా క్రొవ్వు కరిగి, విషపదార్థాలు మల మూత్ర చమటల రూపంలో బయటకి వెళ్ళిపోతుంది. ఇలా క్రమం తప్పకుండా 40 నుంచి 50 రోజులు తీసుకుంటే శరీరంలొ గొప్ప మార్పులను చూడవచ్చు ఇల క్రమం తప్పకుండా మూడు నెలలు వాడితే మీ ఆరోగ్యానికి ఇక తిరుగు వుండదు. అయితే ఈ పొడి వాడిన తరువాత శరీరంలోని అదనపు కొవ్వు కరిగిపోయి రక్తం శుభ్రపడుతుంది. శరీరంలొ మంచి రక్తం ప్రవహిస్తుంది అంతేకాకుండా శరీరం యవ్వనంగా కనిపిస్తుంది. శరీరంలొ ముడుతలు పోయి బలంగా చురుగ్గా ప్రకాశవంతంగా అవుతుంది. ఇల చెయడం వలన కీళ్లు మోకాళ్ళ నొప్పులు తగ్గిపోతాయి ఎముకలు బలంగా తయారవుతాయి. కంటిచూపు మెరుగుపడుతుంది.

మలబద్దకం ఉన్నవారు ఈ పాడిని రోజు తీసుకుంటె దానికి శాశ్వతంగా ఛెక్ పెట్టవచ్చు మోషన్ ఫ్రీగా అవుతుంది. దీర్గకాళికా దగ్గు అనేది పోతుంది. గుండె పనితీరు మెరుగుపడుతుంది.  మెదడు చూరుగ్గా పని చేస్తుంది. వినికిడి కుడా పెరుగుతుంది. రోజువారీ పనుల్లో చలాకీగా వుంటారు. గతంలో తీసుకున్న ఇంగ్లీష్ మెడిసిన్ సైడ్ ఎఫక్ట్స్ పూర్తిగా తగ్గుతాయి. పళ్లు చిగుళ్లు బలంగా తయారవుతాయి. షుగర్ వ్యాధి నియంత్రణలోకి వస్తుంది. గ్యాప్ లేకుండా మూడు నెలలు ఈ చూర్ణం వాడిన వారు అద్భుత ఫలితాలకోసం మళ్ళీ వాడాలనుకుంటే 15 గ్యాప్ ఇచ్చి మళ్ళీ మూడు నెలలు వాడితే మంచి ఆరోగ్యకరమైన శరీరాన్ని మీ సొంతం చేసుకోవచ్చు.